అక్క చేసిన ఒక తప్పుకు తంగి బంగారు పంజరంలో జీవించే శిక్ష పొందింది…
అయితే, ఇదే పంజరంలోని పక్షిని ఇష్టపడి, ఆమెను పెళ్లి చేసుకోవాలని కోరుకున్న శ్రీరామ్ బడుగు స్థితిని, చదువు లేకపోవడాన్ని పెద్ద విషయంగా భావించిన మిథి అన్నలు, ఆమెను ఒక సిటీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు.