బిజినెస్ మీట్తో పాటు ముంబై ఆఫీస్ను కూడా విజిట్ చేయడానికి భార్యా కొడుకులతో కలిసి వచ్చిన తారక్, ఆఫీస్కు వెళ్లి అక్కడి పనులు పూర్తి చేశాడు. ఆ తర్వాత సాక్షి, కొడుకు ఆయుష్తో కలిసి సమయం గడపడానికి ముంబై నగరమంతా తిరిగాడు.
ముంబైలోని ప్రముఖ మాల్స్, దేవాలయాలు, బీచ్లు అన్నీ తిరిగిన వాళ్లు తిరిగి తమ హోటల్ రూమ్కు చేరుకున్నారు.